ఖేలో ఇండియా యూనివర్సిటీ చాంపియన్షిప్స్ 2025లో ఉస్మానియా యూనివర్సిటీ టెన్నిస్ జట్టు సెమీస్కు చేరుకుంది. జైపూర్లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్స్లో ఉస్మానియా.. 3-0తో సావిత్రిభ
తెలంగాణ నుంచి మరో క్రీడాతార తళుక్కున మెరిసింది. నేవి ముంబై వేదికగా జరిగిన ఏఐటీఏ టోర్నీలో రాష్ర్టానికి చెందిన శ్రీమన్యారెడ్డి రెండు టైటిళ్లతో మెరిసింది.
యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీమాన్య రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్నది. స్పెయిన్ వేదికగా జరిగిన ఎఫ్టీఐబీ టోర్నీలో 15 ఏండ్ల శ్రీమాన్య విజేతగా నిలిచింది.