వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో మే 23న అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ నేత, రైతు శ్రీధర్రెడ్డి హత్యకేసులో హంతకులను గుర్తించలేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. పెద్ద�
చిన్నంబావి మండలం లక్ష్మీపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్రెడ్డి హత్య జరిగి మూడు నెలలు అవుతున్నది. అయినా, ఇప్పటివరకు హంతకుల జాడ లేకపోవడంతో అందరి దృష్టి పోలీసులపై పడింది. రాష్ట్రస్థాయిలో
బీఆర్ఎస్ నేత బొడ్డు శ్రీధర్రెడ్డిని హత్య చేసిన నిందితులను త్వరలో పట్టుకుంటామని మల్ట్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్రెడ్డి ఇ�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన బొడ్డు శ్రీధర్రెడ్డి హత్య ఇంకా కొలిక్కి రాలేదు. ఘటన జరిగి నెల రోజులు గడిచినా నిందితుల ఆచూకీ మాత్రం లభించలేదు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్