కేంద్ర ప్రభుత్వం జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి తమ ఎజెండా అంశాలను సూచించాలని ఆయా రాష్ర్టాలను కోరింది. సహజంగానే ఆంధ్రప్రదేశ్ పోలవరం-బనకచర్ల (పీబీ)లి
తెలంగాణ సాగునీటి రంగ నిపుణుడు శ్రీధర్రావు దేశ్పాండే రచించిన “కాళేశ్వరం ప్రాజెక్టు: ప్రశ్నలు-విమర్శలు-వక్రీకరణలు-వివరణలు, సాగునీటి రంగంలో తెలంగాణ పదేండ్ల ప్రస్థానం” పుస్తకావిష్కరణ కార్యక్రమం తెలంగా
Sridhar Rao Deshpande | కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్దాలు చెబుతోందని నీటిపారుదల రంగ నిపుణుడు శ్రీధర్రావు దేశ్పాండే అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతా లోపాలు లేవని
చరిత్రలో నిర్లక్ష్యం ఫలితాలు: గతంలో మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల అరవై ఏండ్లుగా ఎంతటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను చవి చూడవలసి వచ్చిందో ఆ చరిత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం.