మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం జ్యేష్ఠపౌర్ణమి జాతర వైభవంగా సాగిం ది. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న భక్తు లు సమీప గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. గుట్టపైనున్న సత్యదేవుడిని దర్శి�
దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో 8 రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సాలు ఆదివారంతో ముగిసాయి. చివరిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
గూడెం శ్రీసత్యనారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం ఘనంగా జాతర జరిగింది. జిల్లా నుంచేగాక జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స�
గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చాదాత్త వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాలు ఈనెల 25 వరకు కొనసాగనున్నాయి.
దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ఈనెల 18 నుంచి సత్యదేవుడి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 21న జరుగనున్న స్వామి వారి కల్యాణానికి హాజరు కావాల్సిందిగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిర�
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని మార్వాడి ధర్మశాల శ్రీ వేంకటేశ్వరా ఆలయంలో భక్తులు సోమవారం వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు.