ప్రముఖ రచయిత్రి, శ్రీ సాంస్కృతిక కళాసారథి-సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక సభ్యురాలు రాధిక మంగిపూడి సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికిగాన�
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీసాంస్కృతిక కళాసారథి-సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్-ఇండియా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో
Singapore | శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్లో శాస్త్రీయ కర్ణాటక సంగీతంపై విశ్లేషణ ప్రసంగాలు నిర్వహించారు. గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మచే శుక్ర, ఆదివారం సాయంత్రం వేళల
ఎన్నారై | శ్రీ సాంస్కృతిక కళాసారథి 2020 జూలైలో ఏర్పడిన అనతి కాలంలోనే సంగీత, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నాటక రంగాల్లో విశేష కృషి చేస్తూ విజయవంతంగా దూసుకెళ్తున్నది.