ఏపీలోని శ్రీశైల మహాక్షేత్రం బుధవారం అర్ధరాత్రి రణరంగంగా మారింది. శివ పంచాక్షరీ మంత్రం ఆగిపోయి యాత్రికుల హాహాకారాలు.. ఉరుకులు.. పరుగుల శబ్దాలతో ప్రతిధ్వనించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ చాయ్ బండి వద్ద వ�
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 4 వరకు 11 రోజులపాటు కొనసాగనున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు తొలిపూజతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి