శ్రీరాముడిని అగౌరవపరిచారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే శరణు సలాగర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం శ్రీరామనవమి సందర్భంగా రాముడి విగ్రహానికి పూల దండ వేసేందుకు బసవ కల్యాణ నియోజక వర్గ ఎమ్మెల్యే
ఐదువేల సంవత్సరాల క్రితం గోదాదేవి ఆచరించి, లోకానికి అందించిన తిరుప్పావై వ్రతం పరమ పవిత్రమని ప్రముఖ సంస్కృత, సంప్రదాయ పండితుడు సముద్రాల శఠగోపాచార్యులు అన్నారు.