అసలు దేవుడు ఉన్నాడా?... ఉంటే ఈ చర్మచక్షువులకు కనిపిస్తాడా? అన్న సందేహాలతో తపించిపోతున్న పద్దెనిమిదేళ్ల యువకుడు అతను. ఏ మేధావి కూడా ఆయనకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వటం లేదు. చివరకు ఆ నోటా, ఈ నోటా ఓ ఆలయపూజారి ప�
తమ శరీరమందే స్వయం జ్యోతిగా సర్వసాక్షిగా ప్రకాశించే ఆత్మను.. పాపాలు నశించిన వారే చూడగలరు. మాయ కమ్మేసిన వారు చూడలేరు’ అని పై శ్లోకానికి అర్థం. దీనిని బలపరిచే దృష్టాంతాలు పురాణాల్లో కోకొల్లలు. ఆంజనేయుడు తన వ