ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల ఆలయంలో సోమవారం హోలీ పర్వదినం రోజు డోలోత్సవం కార్యక్రమాన్ని అర్చకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారికి తిరువారాధన, తిరుకల్యాణ మహోత�
కాలానికి అందని అభేద్య నగరి అయోధ్య. శ్రీరామచంద్రుడు, అతని తండ్రి దశరథుడికి పూర్వమే అయోధ్యను పరిపాలించిన రాజులెందరో ఉన్నారు. ఇక్ష్వాకు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, రఘు మహారాజు, అజ మహారాజు మొదలై�
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో డిసెంబర్ 13 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆలయ ఈవో రమాదేవి శుక్రవారం వివరాలు వెల్లడించారు.
రామచంద్రుడి కోవెల లేని ఊరు కనిపించదు. ఒక ఆలయానికి క్షేత్ర ప్రాధాన్యం ఉంటుంది. మరో గుడికి తీర్థ విశేషం కనిపిస్తుంది. నిర్మాణ వైచిత్రి ఉన్న గుళ్లు కొన్ని ఉంటాయి.
Bhadrachalam | దక్షిణాది అయోధ్య భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో రూపంలో శ్రీరామచంద్రుడు దర్శనమివ్వనున్నారు.