Tandur | పట్టణంలోని బోయపల్లి హనుమాన్ దేవాలయం, మాదారం టౌన్ షిప్లోని కోదండ రామాలయంతో పాటు పలు ఆలయాలలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సకల గుణాభిరాముడు, సమాజానికి ఆదర్శప్రాయుడైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి మహా పట్టాభిషేకం వేడుకను సోమవారం మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా, శాస్ర్తోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు వివరించారు.
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) రెండు రోజులపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరిన గవర్నర్ తమిళిసై కొత్తగూడెం చేరుకున్నారు.