ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు శనివారం 48 వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా, ఆదివారం సాయంత్ర�
ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్సారెస్పీలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ వంశీ సోమవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 92,350 క్యూసెక్కుల వరద వచ్చి �
Sri Ram Sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ నుంచి పెద్దఎత్తున వరద వస్తుండటంతో ప్రాజెక్టులోకి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 22,187 క్యూసెక్కుల నీరు వస్తుండగా
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 4,572 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 50 క్యూసెక్కు
స్వరాష్ట్రంలో ఎస్సారెస్పీ పూర్వవైభవం సంతరించుకున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రూ.18కోట్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 వరద గేట్ల మరమ్మతు పనులకు ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి వేము�