రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో అనారోగ్యంతో ఉన్న మరో రెండు కోడెలు శనివారం మృతిచెందినట్టు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి శనివారం ఒక ప్రకటన
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ కోడెలను రైతుల పేరిట తీసుకొచ్చి కబేళాలకు విక్రయించిన ముగ్గురు నిందితులను పోలీసులు మూడు రోజుల విచారణ నిమిత్తం శనివారం కస్టడీలోకి తీసుకున
వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. జాతర గ్రౌండ్ ఏరియాలో ఉన్న ఆలయానికి చెందిన రెండు లీజు గదుల్లో నిల్వచేసిన కొబ్బరి (Coconut) చిప్పలకు మంటలు అంటుకున్నాయి.