ఓవైపు వేసవి సెలవులు ముగుస్తుండడం, మరోవైపు రాజన్న ఆలయాన్ని త్వరలో మూసివేస్తారని ప్రచారం సాగుతుండడంతో భక్తుల సంఖ్య రెట్టింపైంది. సాధారణ రోజుల్లో 25 వేల నుంచి 30వేల మంది వస్తుండగా, ప్రస్తుతం 40వేల నుంచి 50వేల వర
PM Modi | తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయాన్ని (Vemulawada Temple) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దర్శించుకున్నారు.