కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయనికి గ్రామానికి చెందిన అంకం పద్మ -జనార్ధన్ దంపతులు రూ.50116 నగదును గురువారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నాగరాజు రమేష్ కు అందజేయగా
వేంకటేశ్వర స్వామి, శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్నగర్ రూరల్ మండలం మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 21 జంటలకు సామూహిక వివాహాలను వైభవంగా నిర్వహించారు.
మండలంలోని తూంపల్లి గ్రామంలోని ఎదురుకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞం, హోమం, ప్రత్యేక పూజలతో పాటు కల్యాణ వేడుక