డ్రోన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యాన ఉత్పత్తిలో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యా న విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ డాక్టర్ దండా రాజిరెడ్డి తెలిపారు.
ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్) సంస్థల మధ్య పరస్పర సహకారా
సారవంతమైన నేలపైనే మానవాళి భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని, భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వగలిగే అపురూప కానుక అదేనని శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ బీ నీరజాప�
భవిష్యత్తులో ప్రతి అంశంలో మేధో సంపత్తి హకుల ప్రమేయం ఉంటుందని, ఆ హక్కులను కాపాడుకోవాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బీ నీరజాప్రభాకర్ పిలుపునిచ్చారు. విశ్వవిద్య�