కాగజ్నగర్ పట్టణంలోని విద్యాసంస్థల్లో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాగజ్నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ఫేర్ నిర్వహించగా ముఖ్యఅతిథిగా కాగజ్నగర్ టౌన్ ఎ�
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్టు శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ తెలిపారు. 498 మార్కులతో తమ విద్యార్థి ఆలిండియా టాపర్గా నిలిచినట్టు పేర్కొన్నారు.
భారతదేశంలో విద్యావేత్తలు, వివిధ రంగాల్లో ప్రావీణ్యం కలిగిన వారిని గుర్తించి గౌరవించే ప్రతిష్టాత్మక ‘నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ’ (ఎన్డీసీఏ) శ్రీ చైతన్య స్కూల్ను ఉత్తమ పాఠశాలగా, స్కూల్ డైరెక్టర్