అత్యాధునిక వసతులతో హైదరాబాద్ గచ్చిబౌలిలో 82 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, వివిధ కార్యకలాపాలపై సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఎల్బీ స్టేడియం సాట్స్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ భేటీలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి �
పంచుతూ ఉంటే పెరిగేది విద్య. తనలాగే విద్యార్థులు, క్రీడాకారులు ఉన్నతులుగా ఉండాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్నారు ఆయన. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తూ క్రీడల్లో ప్రతిభ చూపేలా..