స్పెక్ట్రం వేలానికి మళ్లీ వేళాయింది. రూ.96 వేల కోట్ల విలువైన వాయుతరంగాలను మంగళవారం నుంచి విక్రయించనున్నారు. 5జీ మొబైల్ సర్వీసులు అందించడానికి సిద్ధమవుతున్న టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్�
స్పెక్ట్రమ్ వేలాన్ని టెలికం శాఖ 17 రోజులు వాయిదా వేసింది. మే 20 నుంచి జూన్ 6కు మార్చింది. ఈ మేరకు బుధవారం బిడ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇచ్చిన ప్రకటనలో సవరించింది.
మరోసారి స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం సిద్ధమైంది. ఈ ఏడాది మే 20న స్పెక్ట్రమ్ యాక్షన్ మొదలవబోతున్నది. ఈ మేరకు శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానిస్తూ టెలికం శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే స్పెక్ట్రమ్ వే�