కరోనా రూపాంతరాలను మార్చుతూ విరుచుకు పడుతున్న కారణంగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో వైద్యాధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
కరోనా మహమ్మారి తర్వాత మీజిల్స్ (తట్టు) చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశంలోని బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రలో తట్టు కేసులు నమోదయ్యాయి. ముంబైలో 13 కేసులతోపాటు ఒక మరణం కూడా నమోదైంది. ఈ నేప�