రాష్ట్రంలో గత నెల 27న ప్రారంభమైన ప్రత్యేక లోక్ అదాలత్ శనివారం విజయవంతంగా ముగిసిందని, తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టీఎస్ఎల్ఎస్ఏ) సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు విభా�
రాజీయే రాజమార్గం. చిన్న చిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని, న్యాయశాఖ కల్పించిన ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్�
ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని రామన్నపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష రామన్నపేట సర్కిల్ పరిధిలోని పోలీసు అ�
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేర కు ఈ నెల 15న భద్రాద్రి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధా న న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజల విసృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 15వ తేదీన స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి తెలిపారు. జ