యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా ఉండగా.. మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లోని పలు మండలాలు జిల్లా పరిధిల
‘కాంగ్రెసోళ్లు మా కాలనీ లో వేసే బోరును ఆపేసి.. వేరే చోటికి తీసుక పోయిన్రు. తాగు నీటికి మస్తు తిప్ప లైతంది. మా గోస చూసి ఇక్కడ బోరు వేయిం చాలె’.. అంటూ మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఇప్పలబోగుడ కాలనీ వాసులు డిమాం
తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తున్నది. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదగిరిగుట్ట ఆలయం పనులు పూర్తయి భక
జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో పంచాయతీరాజ్, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ