ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం సిలిగురిలో విలేకర్లతో మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ‘సర్' �
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టనున్న క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు రంగం సిద్ధమైంది. ‘సర్' మొదటి దశను వచ్చే వారం నుంచి దేశంలోని 10 నుంచి 15 రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వహించబోతున్నది.