నగరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గందరగోళంలో సాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సగటు పంపిణీ రాష్ట్ర సగటు పంపిణీ 60 శాతానికి పైగా ఉంటే.. అత్యధిక ఓటర్లు, డివిజన్లు ఉన్న రాజధాని నగరంలో మాత్ర�
ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)తో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆ కుట్రలను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జరుగుతున్న రాష్ర్టాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్ల (బీఎల్వో) మరణాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బీఎల్వోల పని భారాన్ని తగ్గించాలని రాష్ర్టాలను ఆదేశిం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం సిలిగురిలో విలేకర్లతో మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ‘సర్' �
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టనున్న క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు రంగం సిద్ధమైంది. ‘సర్' మొదటి దశను వచ్చే వారం నుంచి దేశంలోని 10 నుంచి 15 రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వహించబోతున్నది.