ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సోమవారంతో ముగిసింది. ఈనెల 9న అర్థరాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 3.94 లక్షల మంది ఓటర్లకు (13.16 శాతం) సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. ఈ నెల 10తో ఈ ప్రక్రియ గడువు ముగియనుంది. ఇప్పటికే ఈ గడువును రెండుసార్లు పొడిగించగా, ఇప్పుడు మరోసారి పెంచే అవకాశం లేదని అధికారులు అం�
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరు లు బోగస్ పత్రాల ఆధారంగా ఓటర్ల జా బితాలో చేరుతున్నారనే ఆరోపణలపై హైకోర్టు స్పందించింది. ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో గిరిజనేతరుల పేర్ల తొలగింపునకు తీసుకున్న
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో ఓటరు నమోదు కు ఫ్యామిలీ సర్టిఫికెట్ను ఆధార పత్రం గా స్వీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘా�
ఎస్ఐఆర్(ఓటరు జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ)కు మరో ఆరు రోజులే గడువు ఉన్నది. ఆగస్టు 3వ తేదీలోపు వందశాతం పూర్తిచేసేందుకు అధికార యం త్రాంగం కృషి చేస్తున్నది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు డిజిటలైజేషన్ ప్రక్రియ 60.79
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని, అనర్హుల ఓట్లను జాబితా నుంచి తొలగించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యే సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఓటర్లకు
దేశ భవిష్యత్ను మార్చే వజ్రాయుధం ఓటుహక్కు.. ఇంతటి ప్రాధాన్యమున్న ఓట రు జాబితాలో ఉన్న నకిలీ ఓటర్లను తొలగించి అర్హులైన కొత్త ఓటర్లను చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)చేపట్టింది. మహబూ�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ‘ఎస్ఐఆర్ వందశాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు వెళ్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. మెదక్ జిల్లాలో ఎస్ఐఆర్పై భారత ఎన్ని�
నగరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గందరగోళంలో సాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సగటు పంపిణీ రాష్ట్ర సగటు పంపిణీ 60 శాతానికి పైగా ఉంటే.. అత్యధిక ఓటర్లు, డివిజన్లు ఉన్న రాజధాని నగరంలో మాత్ర�
ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)తో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆ కుట్రలను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జరుగుతున్న రాష్ర్టాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్ల (బీఎల్వో) మరణాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బీఎల్వోల పని భారాన్ని తగ్గించాలని రాష్ర్టాలను ఆదేశిం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం సిలిగురిలో విలేకర్లతో మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ‘సర్' �
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టనున్న క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు రంగం సిద్ధమైంది. ‘సర్' మొదటి దశను వచ్చే వారం నుంచి దేశంలోని 10 నుంచి 15 రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వహించబోతున్నది.