శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది డిపోల నుం చి దాదాపు 256 ప్రత్యేక బ�
బెల్లంపల్లి నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సోమవారం ప్రత్యేక ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. స్థానిక కొత్తబస్టాండ్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క జాతరకు ఆర్టీసీ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ నెల 18 నుంచి 25 దాకా జాతర జరుగనుండగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నది.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ నడిపిస్తున్న బస్సులను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు.