PM Speaks To Shubhanshu Shukla | అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకున్న తొలి భారతీయుడు శుభాన్షు శుక్లాతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మాట్లాడారు. మాతృభూమికి ఆయన దూరంగా ఉన్నప్పటికీ భారతీయుల హృదయాలకు అత్యంత దగ్�
ఆరెస్సెస్లో ఉన్న వాళ్లంతా చెడ్డ వారు కాదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీకి మద్దతు ఇవ్వని చాలామంది ఆరెస్సెస్లో ఉన్నారని పేర్కొన్నారు
అహింసా అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీశాలి జాతిపిత మహాత్మా గాంధీ అని, ఆయన కలలు సాకారం చేస్తూ నాటి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను మూడో తరానికి తెలియజేందుకు వజ్రోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా �