ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జంగారెడ్డి గూడెం ఘటనపై టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. టీడీపీ సభ్యులు 11 మందిని మరోసారి స్పీకర్ ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్...
ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించకుండా హుందాగా ఉండాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే...
అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 26వరకు కొనసాగించాలని గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీర్మానించారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్