పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఒక బట్టేబాజ్ అని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు.
డబల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో వర్ని, కోటగిరి, పొతంగల్, రుద్రూర్కు చెందిన లబ్ధిదారులకు, మోస్రా
బాన్సువాడ : పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో కనకదుర్గాదేవి ఆలయ నిర్మాణానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే టీచర్స్ కాలనీలో బ్రాహ్మణ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సంద