Delhi Assembly | ఢిల్లీ (Delhi) లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కాబోతోంది. ఫిబ్రవరి 24న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మొదలుకానున్నాయి. సమావేశాలు మొదలవగానే ముందుగా ప్రొటెం స్పీకర్ (Protem
Speaker election | లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభలోని ఏడుగురు ఎంపీలు ఓటింగ్లో పాల్గొనలేకపోయారు. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక నిర్వహించారు. మూజువాణి ఓటుతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం �
Congress Whip | పార్టీ ఎంపీలు ఎవరూ రేపు గైర్హాజరు కావద్దని అందరూ కచ్చితంగా లోక్సభకు రావాలని కాంగ్రెస్ పార్టీ (Congress party) విప్ (Whip) జారీచేసింది. రేపు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం సభ వాయిదా పడేవర
Speaker election | కొత్త లోక్సభ (Lok Sabha) కొలువుదీరింది. సోమవారం 18వ లోక్సభ తొలి సెషన్ మొదలైంది. సీనియర్ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారాలు చ�
Speaker Election : స్పీకర్ ఎంపికపై తాము అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతలతో సంపద్రింపులు జరిపామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.