తానూర్ మండల కేంద్రంలోని గోదాం వద్ద సోయా కొనుగోళ్ల టోకెన్ల కోసం రైతులు బారులుదీరారు. దాదాపు 1500 మందికిపైగా రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యూ కట్టారు. ఉదయం పది గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియను అధికారుల�
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబిన్ కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. 62 వేల ఎకరాల్లో సాగు కాగా.. పంట చేతికొచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట దెబ్బతినగా.. రైతు లు నష్టపోవాల్సి వచ్చింది. కాత దశలో ఉండగా వర్షాల వల
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబిన్ కొనుగోళ్లకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా రేపు అడిషనల్ కలెక్టర్తో వివిధ శాఖల అధికారులు సమావేశం కానున్నారు.