జిల్లాలో సోయా రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా అక్టోబర్ 5వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభం కాగా.. రైతులు మార్కెట్ యార్డుకు సోయాను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ప�
సోయా కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభిస్తున్నారు. కానీ కొనుగోళ్లు మాత్రం చేయడం లేదు. ఇదేమంటే కేంద్రం ప్రారంభానికే పరిమితమని అధికారులు చెబుతుండడంతో రైతులు బిత్తర పోతున్నారు. అసలేం జరిగిందంటే.. సోయ�