Soya farmers | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సోనం కంపెనీకి చెందిన తేజస్వి సోయా విత్తనాలు వేసి మొలకెత్తక నష్టపోయామని సోయా రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు.
ఓ కంపెనీకి చెందిన సోయా విత్తనాలు కొని విత్తగా, అవి మొలకెత్తక సుమారు 100 ఎకరాల్లో పంట నష్టపోయామని బేల మండలంలోని కాప్సీ(బీ) గ్రామానికి చెందిన 26 మంది రైతులు వాపోయారు.
ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజులు ఆలస్యంగా సోయా కొనుగోళ్లు ప్రారంభం కాగా రైతులు పంటను మార్కెట్ యార్డులకు తీసుకువస్తున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో సోయాబిన్ను మద్దతు ధ�
సోయా పంట కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
Soya Farmers | సోయా(Soya )కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్(Zainath) మండలంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు(Soya Farmers) నాయకులతో కలిసి రాస్తారోకో(Agitation,) నిర్వహించారు.