Adilabad | సోయా పంటను(Soya crop) కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. బుధవారం కొనుగోళ్లను ప్రారంభించగా తేమ పేరిట మళ్లీ కొనుగోళ్లను నిలిపివేయడం విడ్డూరంగా ఉందన్నారు.
కొనుగోలు కేం ద్రంలో కాంటా వేసి తరలించిన సోయాలను ఐదు రోజుల తర్వాత తిప్పి పంపడంపై రైతు లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జి ల్లా పొతంగల్ మండలంలోని హెగ్డోలి సొసైటీ ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు.
Adilabad | తేమ పేరిట సోయా పంటను(Soya crop) కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ రైతులు ఆదిలాబాద్(Adilabad )జిల్లా బేల మండలంలో ధర్నా(Farmers dharna) నిర్వహించారు.
MLA Vemula | ఎకరానికి 6 కిలోల సీలింగ్ లేకుండా పండిన మొత్తం సోయా పంటను( Soya crop) ఎంఎస్పీ ధరకు అదనంగా రూ.500 బోనస్(Bonus) ఇచ్చి పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula) డిమాండ్