వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో కర్షకులకు వర్షాలు బాగా కురిస్తే ఆనందం. దేశంలో పంటలు బాగా పండాలంటే జూన్ నుంచి సెప్టెంబర్ నెలల్లో కురిసే నైరుతి రుతుపవనాలే ప్రధాన ఆధారం. జూన్లో తొలివానలు మొదలుకాగానే అప్ప�
నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం అవుతున్నాయి. అరేబియా, బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలహీనంగా ఉండటంతో రుతుపవనాల ప్రయాణం నెమ్మదించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. దీంతో సముద్�
నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందే ఆదివారం ఉదయం కేరళలోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేరళ తీరంతో పాటు దానిని ఆనుకొని ఉన్న అరేబియా సముద్రం, లక్షద్వీప్లలో కూడా ప్రవేశించాయని ప�
నైరుతి రుతుపవనాలు సోమవారం దక్షిణ బంగాళఖాతం, అండమాన్ దీవుల్లోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు, మూడ్రోజుల్లో సమీప ప్రాంతాలకూ విస్తరిస్తాయని, దీంతో అండమాన్ నికోబార్ దీవు�
నైరుతి రుతుపవనాలు జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఐదు రోజులు ముందుగానే కేరళను తాకనున్నాయని తెలిపారు. సాధార�