BCCI Likely to Announce India Squad For South Africa Tour Today | దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్టును బీసీసీఐ నేడు ప్రకటించనున్నది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు,
IND vs SA | కివీస్తో రెండు టెస్టుల సిరీస్ ముగిసింది. దీంతో ఆటగాళ్లందరికీ బీసీసీఐ బ్రేక్ ఇచ్చింది. అందరూ తమ ఇళ్లకు వెళ్లి కుటుంబంతో గడిపే అవకాశం కల్పించింది.
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో రెండవ టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంలో ఆ టూర్పై సందిగ్ధం నెలకొన్నది. దీనిపై ఇవాళ క్రి�
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగాల్సిన క్రికెట్ సిరీస్ వారం రోజులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ సిరీస్ డిసెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడేందుకు దక