రాజాపేట మండలంలోని రఘునాధపురం ప్రాథమిక పాఠశాలకు రూ.26 వేల విలువ గల సౌండ్ సిస్టంను శనివారం యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయపల్లి సర్పంచ్ బోగ లక్ష్మీనారాయణ అందజేశారు.
ఓ ఎనిమిది నెలల క్రితం వరకు ధర్మారం నియోజకవర్గంలోని మండలాల ప్రజలు సినిమా వినోదం కావాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే! 40 కిలోమీటర్ల దూరంలోని జగిత్యాల లేదా 50 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్కో రావాల్సిందే! క