సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్లో జొన్న రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. కంగ్టి-పిట్లం రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు ధర్నా చేపట్టడంతో పిట్లం-ఔరాద్, బీదర్కు రాకపోక�
మహ్మద్నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశారు. కానీ ధాన్యాన్ని కాంటా చేయడం మరిచారు. గ్రామంలో ఇటీవల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో రైతులు సంతోషించారు.