ఉరుకుల పరుగుల జీవితంలో అనారోగ్య సమస్యలతో అనేక మంది సతమతమవుతున్నా రు. 35ఏండ్ల నుంచే బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో చిరుధాన్యాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇందులో ముఖ్యంగా జొన్నరొట్టెక�
ఆదిలాబాద్ జిల్లాలో ఈ యేడాది యాసంగిలో ప్రాజెక్టుల కింది భూములకు సరిపడా నీరు అందనుంది. వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల్లోకి పుష్కలంగా నీరు చేరింది.