అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ 100 రోజు ల్లో ఉచితంగా సోలార్ పంపుసెట్లను అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఇంది ర సౌర గిరి జల వికాస పథకం గిరిజనులకు వరంలాంటిదని చెప్పారు.
వేసవి నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు కవ్వాల్ టైగర్ రిజర్వుడు ఫారెస్టులో సహజసిద్ధంగా తాగు నీరందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. వాగుల్లో చెలిమెల�
మండలంలోని గంగారం, లట్టుపల్లి, మమ్మాయిపల్లిని ఆనుకొని ఉన్న అడవిలో చిరుతలు సంచరిస్తున్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు ఇటీవల అడవిలో సీసీ కెమెరా లు అమర్చ