దక్షిణాది రాష్ర్టాల 20వ సీనియర్ సాఫ్ట్బాల్ టోర్నీలో ఆతిథ్య తెలంగాణ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో తెలంగాణ 6-5తో కేరళపై అద్భుత విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్కు మూడో స్థానం దక్కింది.
మెదక్లో జరిగిన10వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో హన్మకొండ చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో మెదక్ జట్టుపై 5-6తో గెలుపొందింది. తూ
చైనీస్ తైపీ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా అండర్-15 సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టుకు రాష్ర్టానికి చెందిన సౌమ్యరాణి కెప్టెన్గా వ్యవహరించనుంది. ప్రస్తుతం తాడ్వాయ్లో సాంఘిక సంక్షేమ �
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మరికల్ గ్రామానికి చెందిన తులసి..అంతర్జాతీయ సాఫ్ట్బాల్ టోర్నీకి ఎంపికైంది. తైవాన్ వేదికగా జూన్ 10 నుంచి జరిగే సాఫ్ట్బాల్ టోర్నీకి వెళ్లేందుకు తులసికి పాస్పోర్�