హైదరాబాద్ హెటెక్ టెక్స్టైల్ పార్క్ భూములను కాజేసేందుకు కుట్ర జరుగుతున్నదని సొసైటీ సభ్యులు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేగూరులో పద్మశాలీలు యూనియన్గా ఏర్పడి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు రైత�
పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర విజయ డెయిరీ ఎండీ లక్ష్మిని శనివారం మండలంలోని పాల సొసైటీ అధ్యక్షులు కలిశారు. నెల రోజులుగా పాల సేకరణకు సంబంధించిన బిల్లులు
హైదరాబాద్ నగరం చుట్టూ వేల ఏండ్ల నాడే వెలిసిన పురాతన రాతిశిలలను రక్షించుకుందామంటూ నగరానికి చెందిన ‘ది సొసైటీ టు సేవ్ రాక్స్' ప్రజలతోపాటు యువతకు అవగాహన కల్పిస్తున్నది.