మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల క్రీడా మైదానంలో నాలుగు రోజులుగా జరుగుతున్న జోనల్ స్థాయి క్రీడలు ముగిసాయి. గురువారం పోటీలు హోరాహోరీ గా కొనసాగాయి. అండర్ -14 కబడ్డీ విజేత అచ్చంపేట నిల
గురుకుల పాఠశాల భవనానికి 10 నెలలుగా అద్దె చెల్లించడం లేదని యజమాని సోమవారం పాఠశాలకు తాళం వేశాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. అయిజ మండలానికి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మంజూరు కాగా.. అక్�