అరుదైన నాడీ సంబంధిత వ్యాధి కారణంగా కోల్కతాకు చెందిన 10 ఏండ్ల బాలిక రెండున్నర ఏండ్లపాటు నోరు తెరుచుకొని ఉండిపోవాల్సి వచ్చింది. ఇలా దాదాపు 912 రోజులు ఆ బాలిక నరకయాతన ఎదుర్కొన్నది. ఆమె దవడ, ముఖ కండరాలను నియంత్�
సమాజంలో కులం, మతం, లింగభేదాల పేరుతో సాగుతున్న సామాజిక వివక్షత, అసమానతలపై కార్మికవర్గం, సీఐటీయూ కార్యకర్తలు పోరాటం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్సదర్శి బి.మధు అన్నారు.