వ్యవసాయంలో జరిగే మార్పులను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సాగు విధానాలను మార్చుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మండల పరిధిలోని గుండ్లసాగర్ గ్రామంలో సారంగపాణి అనే రైతుకు సంబంధి�
తమకు ఇంత వరకు రుణమాఫీ కాలేదని హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన రైతు దంపతులు కదరిక సాంబయ్య, పద్మ కలెక్టర్ స్నేహా శబరీష్కు మొరపెట్టుకున్నారు.