Smuggled Gold | హైదరాబాద్ నగరానికి సమీపంలో చౌటుప్పల్ - పతంజలి టోల్ ప్లాజా వద్ద విదేశీయుల వద్ద నుంచి రూ.2.51 కోట్ల విలువైన స్మగుల్డ్ బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు జప్తు చేశారు.
Gold Seized | హైదరాబాద్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ బహిరంగ మార్కెట్లో రూ.2.9కోట్ల వరకు ఉంటుందని అధికారులు ఆది�
Gold Smuggling | ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య రికార్డు స్థాయిలో 3,917.52 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని జప్తు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.2.19 కోట్ల విలువైన బంగారాన్ని గురువారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఐదుగురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా, సీట్ల కింద, దు