ఒకప్పుడు ధూమపానం, పరిశ్రమల్లో పని చేసేవాళ్లకే శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా యువత ఊపిరితిత్తులు ఇబ్బందుల్ని పీల్చుకుంటున్నాయి. అందుకు కారణాలు అనేకం..
అమెరికాకు చెందిన పరిశోధక సంస్థ రట్గెర్స్ అధ్యయనం ప్రకారం సాధారణ ప్రజల కంటే ధూమపానం, మద్యపానం వ్యసనపరులనే ఎక్కువశాతం అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని తేలింది.
లండన్: పొగతాగడం మానేయాలనుకునేవారికి శుభవార్త. తూర్పు ఆసియా వృక్షాల నుంచి తయారుచేసిన Cytisinicline ఔషధంతో సానుకూల ఫలితాలు వచ్చినట్టు తాజా అధ్యయనంలో తేలింది.
మనం నిద్రపోతున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా..ఊపిరితిత్తులు మాత్రం అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటాయి. నిరంతరం ఆక్సిజన్ను తీసుకుంటూ, కార్బన్ డై ఆక్సైడ్ను బయటికి పంపుతూ మనం జీవించి ఉండేందుకు దోహదపడతాయి. �
ధూమపాన ప్రియులకు మహమ్మారి ముప్పు తక్కువసీఎస్ఐఆర్ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పొగతాగేవారు, శాకాహారులు, ‘ఓ’ బ్లడ్ గ్రూపు వారికి కరోనా వైరస్ సోకే ముప్పు తక్కువట! ఈ విషయాన్ని వైజ్ఞానిక, పార�