మన దేశంలోని స్మార్ట్ఫోన్ యూజర్లలో 84 శాతం మంది నిద్ర నుంచి మేల్కొన్న 15 నిమిషాల్లోగానే తమ ఫోన్లను చెక్ చేస్తారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.
టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారు సరికొత్త విధానంతో ట్రైన్ టికెట్ ఎగ్జామినర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. స్మార్ట్ఫోన్ యూజర్ల కోసం రైల్వే యూటీఎస్ ఆన్ మొబైల్
లక్షల మంది యూజర్లు వినియోగిస్తున్న శామ్సంగ్ గెలాక్సీ ఫోన్ల విషయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ-ఇన్) హెచ్చరికలు �
Alert to Mobile Users | దేశంలో కోట్లాది మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. ఈ స్మార్ట్ఫోన్ల కారణంగా పనులు చాలా సులభమయ్యాయి. స్మార్ట్ఫోన్ రోజువారీ జీవితంలో కీలకంగా మారింది. ఏ కొంత సమయం దొరికినా చాలా మంది ఫోన్లలోనే
భారత్లో స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య 2026వ సంవత్సరానికల్లా 100 కోట్లకు చేరుతుందని కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ అంచనా వేసింది. ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫోన్ల విక్రయాలు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతుందని ప్రపం�