శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులను 2027 కల్లా పూర్తిచేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు ఆశాజనకంగా లేవని తెలుస్తున్నది. ఇప్పటికే సాంకేతికంగా అనే�
ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేసేందుకు గతంలోనే మాదిరిగానే ప్రభుత్వం డీబీఎం(డ్రిల్ అండ్ బ్లాస్ట్ మెథడ్) చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని, ఈ క్రమంలో టన్నెల్లో పరిస్థితులను పరిశీలించి సర్కారు�