రేవంత్ పాలనలో తెలంగాణ రోజురోజుకు సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. అరచేతిలో స్వర్గాన్ని చూపించే అబద్ధపు హామీలు, వట్టి మాటల మూటల వాగ్దానాలు నమ్మిన రాష్ట్ర ప్రజలు నేడు పశ్చాత్తాపం పడుతున్నారు.
ఎస్ఎల్బీసీలో సొరంగంలో ఏడుగురు కార్మికులు గల్లంతై 21 రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. దీంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వే�
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి చేపట్టిన సహాయ చర్యలను ముమ్మరం చేయాలని రెస్క్యూ బృందాలకు డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ సూచించారు. సోమవారం ఆయన టన్�
సీఎం పదవి దకినా కూడా రేవంత్రెడ్డి ఇంకా తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని భ్రమపడుతున్నారని, ఆ భావజాలం ఇంకా తగ్గలేదని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు.