ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతంలో పద్నాలుగేండ్ల రాజేశ్వరి అరుదైన చర్మ వ్యాధితో బాధ పడుతున్నది. ఆ బాలిక శరీరం క్రమంగా గట్టి పడుతున్నది, చర్మం దళసరిగా, పగుళ్లు వస్తున్నాయి.
ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్' చర్మ రోగం ఇప్పుడు భారత్లో గణనీయంగా పెరుగుతున్నది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని ఇప్పటివరకూ భావించారు. అయితే జీర్ణవ�
పశువుల్లో లంపీ చర్మ వ్యాధి భారీగా విజృంభిస్తున్నది. కేవలం మూడు నెలల్లోనే ఈ వ్యాధితో దేశవ్యాప్తంగా 67 వేలకు పైగా పశువులు మృత్యువాతపడ్డాయి. ఇటీవల గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లో వెలుగు చూసిన ఈ వ్యా�