ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్' చర్మ రోగం ఇప్పుడు భారత్లో గణనీయంగా పెరుగుతున్నది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని ఇప్పటివరకూ భావించారు. అయితే జీర్ణవ�
పశువుల్లో లంపీ చర్మ వ్యాధి భారీగా విజృంభిస్తున్నది. కేవలం మూడు నెలల్లోనే ఈ వ్యాధితో దేశవ్యాప్తంగా 67 వేలకు పైగా పశువులు మృత్యువాతపడ్డాయి. ఇటీవల గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లో వెలుగు చూసిన ఈ వ్యా�