‘విశాఖపట్నం అరకులో కొనుగోలు చేసి తెచ్చిన గంజాయిని పంచుకుంటుండగా ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువైన 11.780 కిలోల గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నాం.
సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో బైకులను చోరీ చేస్తున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఎస్పీ శ్రీనివాసరావు వె
కర్ణాటక కేంద్రంగా తెలంగాణ రాష్ర్టానికి డీజిల్ స్మగ్లింగ్ చేస్తూ, రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న ఒక ఘరానా ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం..