ఎన్నో త్యాగాలు, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం కలగాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు. సికింద్రాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఆవి�
ఈ నెల 23వ తేదీన బంగారు మైసమ్మ ఆలయంలో నిర్వహించే అమ్మవారి కల్యాణానికి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు.
కాచిగూడ : రోడ్డుపై నడుచుకుంటు వెలుతున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం సీతాఫల్మండీ ప్రాంతాని�